అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీఓ

81பார்த்தது
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీఓ
కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆరు మండలాల అధికారులను ఆర్డీఓ రాజేందర్ అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు కార్యదర్శులు, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది అందుబాటులో స్థానికంగా ఉండాలని ఆదేశించారు. వాగులు, వంకలు, కాలువలు, కల్వర్టులు దగ్గర ప్రజలు దాటకుండా ఉండేందుకు ప్రజలను అప్రమత్తం చేయాలని తహశీల్దార్, ఎంపీడీఓలను ఆదేశించి అలర్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி