పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

85பார்த்தது
అకాల వర్షాల వల్ల జిల్లాలో నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బిజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు డిమాండ్ చేశారు. సోమవారం మండల అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు ఆధ్వర్యంలో తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పరిశీలించి నష్ట తీవ్రతను అంచన వేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி