సత్తుపల్లిలో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

69பார்த்தது
జులై 1న సత్తుపల్లిలో తాపీ వర్కర్స్ యూనియన్ ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా ఆదివారం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో హోరాహోరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి మైకులతో ప్రచారం చేస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరగనున్నాయి. పోటీ చేస్తున్న అభ్యర్థులకు మూలమట్టం, తాపీ, తూకం గుర్తులు కేటాయించారు.

தொடர்புடைய செய்தி