అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి

81பார்த்தது
అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి
మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, స్థానిక సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రాజ్ కుమార్ తో కలిసి గోదావరి పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. భూపతి రావు పేట గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ అనుమానత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అసాంఘిక శక్తులకు సహకరించి కేసుల పాలు కావద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி