ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం

83பார்த்தது
ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన తాళ్లూరి పంచాక్షరయ్య ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.25 లక్షల చెక్కును తాడేపల్లిలోని సచివాలయంలో సోమవారం అందించారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముంపు బాధితులకు చేయూత నందించేందుకు తమ కుమారులు తాళ్లూరి రాజాశ్రీకృష్ణ, తాళ్లూరి జయశేఖర్ సౌజన్యంతో సాయమందించినట్లు ట్రస్టు అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య తెలిపారు.

தொடர்புடைய செய்தி