రూ. 31 వేల కోట్ల మేర రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానిదే

85பார்த்தது
రూ. 31 వేల కోట్ల మేర రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానిదే
రూ. 31 వేల కోట్ల మేర రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ గా వెన్నపూసల సీతారాములుతో పాటు కార్యవర్గం సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ. మద్దులపల్లి మార్కెట్ లో నిర్మాణాలకు రూ. 20కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు రానుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி