ఎంవీ. పాలెం వద్ద మహిళా కూలీలకు పొంగులేటి ఆప్యాయ పలకరింపు

83பார்த்தது
ఎంవీ. పాలెం వద్ద మహిళా కూలీలకు పొంగులేటి ఆప్యాయ పలకరింపు
ఖమ్మం రూరల్ మండలం ఎంవీ. పాలెం గ్రామం సమీపంలో మహిళా రైతు కూలీలతో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. ఆరెంపులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి తనగంపాడు వెళుతూ. ఇలా రోడ్డు వెంట ఓ పత్తి చేను వద్ద ఆగారు. అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీలతో మాట్లాడుతూ. సాగు ఎలా ఉంది.? సొంత భూమి నా.? కౌలుకు చేస్తున్నారా అంటూ. ఆరా తీశారు.

தொடர்புடைய செய்தி