వరద బాధితులకు అండగా నిలుద్దాం

69பார்த்தது
వరద బాధితులకు అండగా నిలుద్దాం
వరదలతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు అందరూ అండగా నిలవాలని జిల్లా పరిషత్ సీఈఓ దీక్షా రైనా పిలుపునిచ్చారు. వరద బాధితుల సహాయార్థం నగదు, దుస్తులు ఇతర వస్తువులను అందించేందుకు 'నా ఖమ్మం కోసం నేను' పేరిట గణేశ్ మండపాల వద్ద ఏర్పాటు చేసిన బాక్సుల్లో ప్రజలు విరాళాలు వేయాలని సూచించారు. కూసుమంచిలోని అయ్యగారి సెంటర్ లో వినాయక విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బాక్స్ లో డిప్యూటీ సీఈఓతో పాటు కలిసి నగదు విరాళంగా వేశారు.

தொடர்புடைய செய்தி