వరదల వల్ల రూ. 10, 300 కోట్ల నష్టం: మంత్రి

56பார்த்தது
రాష్ట్రంలో వరదల వలన దాదాపు పదివేల మూడు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నేలకొండపల్లి మండలంలోని కట్టు కాసారంలో ఇటీవల వరదకు జరిగిన నష్టంను పరిశీలించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. జరిగిన నష్టం తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో బచ్చలకూరి నాగరాజు, వేణు, సత్యనారాయణ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி