మధిర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన తహశీల్దార్, సీఐ

51பார்த்தது
మధిర మండల ప్రజలకు తహశీల్దార్ రాంబాబు, సీఐ మధు శనివారం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని చెప్పారు. అలాగే అందరి జీవితాల్లో విజయాలు సిద్ధించాలని, ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని తెలిపారు. అటు ప్రజలు చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. వినాయక చవితిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி