మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి

72பார்த்தது
మధిర మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డు నందు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డంతా జలమయంగా మారిపోయింది. అలాగే ఈ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మరుగు నీరంత రోడ్లపై చేరడంతో పలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி