మధిర ఆర్టీసి బస్సు, ఆటో ఢీ... తప్పిన పెను ప్రమాదం

61பார்த்தது
మధిర ఆర్టీసి బస్సు, ఆటో ఢీ... తప్పిన పెను ప్రమాదం
ఖమ్మం జిల్లా మధిర నుంచి క్రిష్ణాపురం మార్గ మధ్యలో ఆగి ఉన్న ఆటోని మధిర ఆర్టీసి డిపో కి చెందిన బస్సు మంగళవారం సాయంత్రం ఢీ కొనడం జరిగింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ జరగకపోవడంతో ఒకసారి ఊపిరి పీల్చుకున్నారు.

தொடர்புடைய செய்தி