మధిరలో ఘనంగా ప్రారంభమైన వినాయకుని ఊరేగింపు కార్యక్రమాలు

82பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ప్రాంతాలలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాధుల ఊరేగింపు కార్యక్రమం శనివారం సాయంత్రం మధిరలో పోలీస్ నియమ నిబంధనలు ప్రకారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி