ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి

75பார்த்தது
ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి
భారీ వర్షాలతో నీటమునిగిన పంటపొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్నం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రెవెన్యూ గ్రామాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి మాత్రమే విధులు నిర్వహిస్తుండటంతో ముంపుకు గురైన పంటలను పరిశీలించడం కష్టంగా ఉందన్నారు. దివ్వెల వీరయ్య ఉన్నారు.

தொடர்புடைய செய்தி