లబ్ధిదారులకు గ్యాస్ బాండ్లను అందజేసిన కాంగ్రెస్ నాయకులు

70பார்த்தது
లబ్ధిదారులకు గ్యాస్ బాండ్లను అందజేసిన కాంగ్రెస్ నాయకులు
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పొందుతున్న లబ్ధిదారులకు బుధవారం మండల కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా ఎల్పిజి గ్యాస్ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி