లబ్ధిదారులకు గ్యాస్ బాండ్లను అందజేసిన కాంగ్రెస్ నాయకులు

84பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద అందిస్తున్న 500 రూపాయల గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు సోమవారం మండల కాంగ్రెస్ నాయకులు ఎల్పీజీ గ్యాస్ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி