ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం కేంద్రంలో మంగళవారం మధిర బిజెపి నాయకులు చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ కేంద్రంలో బిజెపి పాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.