పగిలిన వాటర్ పైప్ లైన్.. పట్టించుకోని అధికారులు

64பார்த்தது
పగిలిన వాటర్ పైప్ లైన్..  పట్టించుకోని అధికారులు
జూలూరుపాడు మండలం కాకర్లలో కొత్తపేట బజారుకి వెళ్లే రహదారిపై పైప్ లైన్ పగిలి 4నెలలు గడుస్తున్నపంచాయతీ అధికారులు పట్టించుకొవటం లేదని గ్రామస్తులు తెలిపారు. ప్రధాన రహదారికి వెళుతున్న వారికి ఇబ్బందిగా ఉందని తెలిపారు. టూ వీలర్స్ ఇప్పటివరకు నలుగురు వ్యక్తులు డ్రైనేజీలో పడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పగిలిన పైప్ తీసివేసి కొత్త పైప్ వేయవలసిందిగా గ్రామస్తులు అభ్యర్థిస్తున్నారు.

தொடர்புடைய செய்தி