వరద బాధితులకు "నా ఖమ్మం కోసం నేను" సాయం

75பார்த்தது
వరద బాధితులకు "నా ఖమ్మం కోసం నేను" సాయం
నా ఖమ్మం కోసం నేను కార్యక్రమానికి వచ్చిన విరాళాలను జవాబుదారీతనంతో వినియోగిస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. నా ఖమ్మం వరద బాధితుల సహాయార్థం చింతకాని మండలం నాగులవంచలోని గ్లోబల్ హైస్కూల్ విద్యార్థులు, యాజమాన్యం కలిసి సేకరించిన 2. 75 క్వింటాళ్ల బియ్యం, పప్పు, వంట నూనె, ఇతర సామాగ్రితో పాటు రూ. 20 వేల నగదును ఖమ్మం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ కు సోమవారం అందజేశారు.

தொடர்புடைய செய்தி