టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేస్తాం: కేఎంసీ కమిషనర్

59பார்த்தது
టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేస్తాం: కేఎంసీ కమిషనర్
ఖమ్మం నగరంలో నాలాలు, బఫర్ జోన్ లు, ఎఫ్టీఎల్ లో జరిగిన ఆక్రమణలను గుర్తిస్తున్నామని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి అక్రమంగా నిర్మించిన వాటిని తొలగిస్తామని గురువారం వెల్లడించారు. భవిష్యత్ లో ఆక్రమణలు జరగకుండా టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేస్తామని, అనుమతులు ప్రకారం నిర్మాణాలు లేకుంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు.

தொடர்புடைய செய்தி