విఠలేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు

67பார்த்தது
విఠలేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలోని శ్రీవిఠలేశ్వర స్వామి వారికి తొలి ఏకాదశి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని సేవలో తరించారు. తొలి ఏకాదశి రోజున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఉపవాసలు ఉండడంతో అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయని వేములవాడ రాజన్న ఆలయ అర్చకులు చెబుతున్నారు. స్వామివారిని ప్రత్యేక పుష్పలతో అలంకరించారు.

தொடர்புடைய செய்தி