విగ్నేశ్వరునికి పూజలు చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్

82பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ను శనివారం ఘ‌నంగా నిర్వ‌హించారు. సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులతో కలిసి పూజా కార్యక్రమాలు చేశారు. ఈ ఉత్సవాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, అందరు తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని కోరుకున్నట్లు తెలిపారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி