కాంగ్రెస్ పార్టీలో చేరికలు

51பார்த்தது
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలో మేడిపల్లి మండల వైస్ ఎంపీపీ దొంతి శ్రీనివాస్, దేశాయిపేట మాజీ సర్పంచ్ దొంతి వనితలు 50 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி