రాజన్న సన్నిధిలో గణేషుని నిమజ్జనం ఎప్పుడో తెలుసా..!

58பார்த்தது
భాద్రపద శుద్ధ ద్వాదశి ఆదివారం నేపథ్యంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో నెలకొల్పిన విఘ్నేశ్వరునికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హావనము, పూర్ణాహుతి పూజా కార్యక్రమాల అనంతరం రాత్రి 7: 15 నిమిషాలకు పెద్ద సేవ ఊరేగింపు తరువాత గణేష్ నిమజ్జనం ఉంటుందని అర్చకులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నట్లు అర్చక స్వాములు, వేద పండితులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி