కోనరావుపేట: అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్ ఆది

55பார்த்தது
కోనరావుపేట: అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్ ఆది
కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామానికి చెందిన సాయిచందు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు రూ. 2
లక్షల 50వేలను మంజూరు చేపించారు. ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி