పల్లెల్లో నిరంతరం గస్తీ: ఎస్సై మారుతి

81பார்த்தது
పల్లెల్లో నిరంతరం గస్తీ: ఎస్సై మారుతి
దసరా పండుగ నేపథ్యంలో వేములవాడ రూరల్ మండల ప్రజలు ప్రశాంతంగా వాతావరణంలో జరుపుకోవాలని వేములవాడ రూరల్ ఎస్సై మారుతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూరల్ మండలాల్లోని నూకలమర్రి ఫాజుల్ నగర్, వట్టెముల, మర్రిపల్లి, పలు గ్రామాల్లో విస్తృతంగా డ్రంక్, డ్రైవింగ్ నిర్వహిస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி