రైతు బిడ్డ టీచర్ గా ఎంపిక

57பார்த்தது
రైతు బిడ్డ టీచర్ గా ఎంపిక
రైతు బిడ్డ టీచర్ గా ఎంపికయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన బెదిరె కుంటయ్య మీనా దంపతుల కుమారుడు శ్రీకాంత్ డిఎస్సిలో సత్తా చాటాడు. ఇటీవల జరిగిన డీఏస్సిలో పిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుకు పరీక్ష రాసి జిల్లాలోనే మొదటి ర్యాంక్ సాధించి ఉద్యోగం పొందాడు. దీంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు గ్రామ ప్రజలు అభినందనలు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி