మానసిక ఉల్లాసానికి క్రీడలు ముఖ్యమే: ఎస్పి

72பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం స్థానిక కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి ముఖ్య అతిధిగా ఎస్పి అఖిల్ మహాజన్ హాజరై ప్రారంభించారు. ఈ వేసవి శిక్షణ శిబిరాలలో కబడ్డీ, వాలీబాల్, అర్చరీ, యోగ, క్రికెట్, కరాటే, మార్షల్ ఆర్ట్స్ మొదలగు క్రీడలతో పాటుగా పోలీస్ శాఖకు సంబంధించిన శిక్షణపై, పోలీస్ శాఖలో అమలుపరుస్తున్న మొదలగు అంశాలపై అవగాహన కల్పించనున్నారు.

தொடர்புடைய செய்தி