సిరిసిల్ల: అమ్మవారికి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు చీర బహుకరణ

58பார்த்தது
సిరిసిల్ల పట్టణానికి చెందిన యెల్ది హరిప్రసాద్ రేఖ దంపతులు వన్ గ్రామ్ గోల్డ్ ఉపయోగించి పట్టు చీరను తయారు చేశారు. శుక్రవారం పట్టు చీరను దంపతులు దుర్గాభవాని అమ్మవారికి భక్తి భావంతో అందించారు. అనంతరం దంపతులను అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ చీర తయారు చేయడానికి 25వేల రూపాయలు ఖర్చయిందని చెప్పారు. దంపతులిద్దరూ వారం రోజులు శ్రమించి తయారు చేసినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி