సిరిసిల్లలో అయోధ్య బాల రాముడిల వినాయకుడు

66பார்த்தது
వినాయక నవరాత్రుల వేడుకల్లో పలు చోట్ల భిన్న రూపాల్లో గణనాథుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. సిరిసిల్లలోని బీవై నగర్ హిందూ ప్రిన్స్ యూత్ ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముని ఆకృతిలో ఉన్న గణపతిని ప్రతిష్ఠించారు. చేతుల్లో ధనస్సు, విల్లు ధరించిన బొజ్జ గణపయ్య విగ్రహం ఆకట్టుకుంటోంది. మండపం కూడా రామమందిరాన్ని పోలి ఉండటం గమనార్హం. కాగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి విగ్రహాలను భక్తులు ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி