సిరిసిల్ల: నేర ఛేదనలో సాక్ష్యాధారాల సేకరణ కీలకం

60பார்த்தது
సిరిసిల్ల: నేర ఛేదనలో సాక్ష్యాధారాల సేకరణ కీలకం
నేర ఛేదనలో సాక్ష్యాధారాల సేకరణ కీలకమని రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం అన్నారు. ఫిర్యాదు స్వీకరణ నుండి కేసు నమోదు, చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా నమోదు చేయాలని, పోలీస్ స్టేషన్ రైటర్లకు క్రైమ్ సీన్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభించి దిశ నిర్ధేశం చేశారు.

தொடர்புடைய செய்தி