ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

70பார்த்தது
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி