సింగరేణి బిడ్డ ఈశ్వర్ అన్ననే గెలిపించుకుందాం: చందర్

66பார்த்தது
సింగరేణి బిడ్డ ఈశ్వర్ అన్ననే గెలిపించుకుందాం: చందర్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టి, ఇప్పుడు హామీల ఊసేలేదు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి భారాస ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ అన్నకు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. ఆదివారం రామగుండం కార్పొరేషన్ పరిధి 42, 43 డివిజన్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు భారాసకు బ్రహ్మరథం పడుతున్నారు.

தொடர்புடைய செய்தி