రాష్ట్రంలో 'ఖని' డిపో నంబర్ వన్..!

51பார்த்தது
రాష్ట్రంలో 'ఖని' డిపో నంబర్ వన్..!
తెలంగాణలోని 97 డిపోలలో అత్యధికంగా 76383 కిలోమీటర్ల ప్రయాణంలో గోదావరిఖని బస్టాండ్ చరిత్ర సృష్టించారు. రాఖీ పండుగ రోజున ప్రయాణీకులను తరలించడంలో 125 ఓఆర్ సాధించి 60, లక్షల55 వేల90రూపాయలతో మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ఈ విజయంలోని ప్రతి ఉద్యోగులను సి&ఎండి సజ్జనార్ అభినందించారని మంగళవారం డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ కు ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி