జులై 18న చలో హైదరాబాద్: సిఐటియు

70பார்த்தது
జులై 18న చలో హైదరాబాద్: సిఐటియు
ఆర్జీ1, జిడికె1&3 ఇంక్లైన్ లో దాసరి సురేష్ అధ్యక్షతన సోమవారం సిఐటియు సమావేశం నిర్వహించారు. తెలంగాణ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ, తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఆందోళనలు చేస్తుస్తున్నామని, జూలై 18న చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. ఎర్రవెల్లి ముత్యంరావు, బిక్షపతి, ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.

தொடர்புடைய செய்தி