పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి 40ఏళ్లు.!

590பார்த்தது
పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి 40ఏళ్లు.!
గోదావరిఖని సెక్టర్స్ 2 సింగరేణి హై స్కూల్ పూర్వ విద్యార్థులు 41 సంవత్సరాల తర్వాత ఆదివారం కలుసుకున్నారు. 1983 10వ తరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు హైదరాబాదులో సమావేశమయ్యారు. ఆనాటి పాత జ్ఞాపకాలతో సంబరపడ్డారు. బొల్లం మధు, శ్యాం కుమార్, ఆవుల సుధాకర్, వేణుగోపాల్, సత్య గోపాల్, సి రవి, ఏం రవి కుమార్, కుమారస్వామి, బంగారు మంజుల, ఏ మంజుల, సుధమయి, దుర్గా రత్నం, ఉపాధ్యాయురాలు ఉషారాణి పాల్గోన్నారు.

தொடர்புடைய செய்தி