పట్టణాన్ని సుందరికరించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

72பார்த்தது
పట్టణాన్ని సుందరికరించడమే లక్ష్యం: ఎమ్మెల్యే
పెద్దపల్లి పట్టణాన్ని సుందరికరించడమే లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. సోమవారం పట్టణంలోని రంగంపల్లి 11వ వార్డులో టీయూఎఫ్ఐడిసి ప్యాకేజీ-6 ద్వారా రూ. 91. 50 లక్షల నిధులతో, 8వ వార్డు శివపురికాలనీ రోడ్డు వద్ద రూ. 29 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி