గణనాథుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: ఎమ్మెల్యే

72பார்த்தது
గణనాథుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: ఎమ్మెల్యే
గణనాథుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆకాంక్షించారు. శనివారం రాత్రి పెద్దపల్లి పట్టణంలోని శివశక్తికాలనీలో కొలువైన గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, భక్తులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி