డబుల్ రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన

74பார்த்தது
డబుల్ రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన
జూలపల్లి మండల ప్రజల చిరకాల స్వప్నమైన కాచాపూర్ నుండి పెద్దపల్లి మండలం నిట్టూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి సోమవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. కాచాపూర్ అంబేద్కర్ చౌరస్తా నుండి పెద్దపల్లి వరకు రోడ్డు నిర్మాణం కోసం ప్లాన్ రూ. 12 కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி