అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా: మంత్రి శ్రీధర్ బాబు

66பார்த்தது
అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా: మంత్రి శ్రీధర్ బాబు
అభివృద్ధిలో మంథనిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మంథనిలోని పోచమ్మ వాడలో 8 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ తోపాటు 25 కి. మీ పైప్ లైన్ నిర్మాణ పనులకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ రమ, ఆర్డీఓ హనుమ నాయక్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி