ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

68பார்த்தது
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி