పాఠశాలలో అభివృద్ధి పనుల పరిశీలన

63பார்த்தது
పాఠశాలలో అభివృద్ధి పనుల పరిశీలన
కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ కాలనీలో గల ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న 'అమ్మ ఆదర్శ పాఠశాల' అభివృద్ధి పనులను ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య మంగళవారం పరిశీలించారు. నాణ్యత లోపించకుండా పనులను వేగవంతం చేసి, పది రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చదివించాలని కోరారు.

தொடர்புடைய செய்தி