నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు: మంత్రి శ్రీధర్ బాబు

53பார்த்தது
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు: మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు చేపట్టామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రామగిరి మండలం రత్నాపురం గ్రామంలో సింగరేణి ద్వారా నిర్మించిన 33/11 కేవి విద్యుత్ ఉపక్ కేంద్రాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మంథని ఆర్డీఓ హనుమనాయక్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி