గుడాల కృష్ణమూర్తి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ ఎంపీపీ

51பார்த்தது
గుడాల కృష్ణమూర్తి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ ఎంపీపీ
మహాదేవపూర్ రాజకీయ దిగ్గజం, మాజీ సర్పంచ్ కాళేశ్వరం దేవస్థానం మాజీచైర్మెన్ ఆర్యవైశ్యనాయకులు గుడాల కృష్ణముర్తి ఇటీవల స్వర్గస్తులైనందున వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి మంథని మాజీ ఎంపీపీ మాదాడి శ్రీనివాస్ రెడ్డి ప్రార్థించినారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అనంత రెడ్డి, మహదేవ్పూర్ మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీను, మెండే రాజయ్య వారితో పాటు ఉన్నారు.

தொடர்புடைய செய்தி