ఎస్సారెస్పీ కాల్వలో రైతు మృతి

55பார்த்தது
ఎస్సారెస్పీ కాల్వలో రైతు మృతి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని లింగాపూర్ గ్రామ రైతు చల్లూరి వీరయ్య (50) నివాసి ఎస్సారెస్పీ కాల్వలో పడి రైతు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కేశవపట్నం ఎస్ఐ కొత్తపల్లి రవి, తెలిపిన వివరాల ప్రకారం లింగాపూర్ గ్రామానికి చెందిన చల్లూరి వీరయ్య ఉదయాన్నే ఇంటి నుండి ఆవుకు గడ్డి తీసుకురావడానికి వెళ్లిన వీరయ్య ప్రమాదవశాత్తు ఆ పక్కనే ఉన్న ఎస్సారెస్పీ కాలువలో పడి మరణించినట్లు ఎస్సై తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி