నవదుర్గ పీఠంలో శాకాంబరి దేవిరూపంలో అమ్మవారు

81பார்த்தது
నవదుర్గ పీఠంలో శాకాంబరి దేవిరూపంలో అమ్మవారు
జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లెలో గల నవదుర్గపీఠంలో దేవి నవరాత్రులలో భాగంగా బుధవారం అమ్మవారిని వివిధరకాల కూరగాయలతో అలంకరించారు. భక్తులకు శాకాంబరి దేవిగా దర్శనమిచ్చారు. అనంతరం నవదుర్గ సమితి సభ్యులు బతుకమ్మ వేడుకలు నిర్వహించగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி