నాయకురాలిని దర్శించుకున్న రైతులు

67பார்த்தது
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం పెగడపల్లి మండలం ఆరవెల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన నాయకురాలు ఆలయంలో నాయకురాలిని దర్శించుకుని పాడిపంటలు బాగుండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం మొదటి మొక్కజొన్న పంట అమ్మవారికి సమర్పించే ఆనవాయితీ ఉందని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మారెడ్డి, కిషన్ రెడ్డి, అరిగెల అశోక్, నాగులపల్లి శేఖర్, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you