అల్లీపూర్ లో ఇంటింటికి బిజెపి

54பார்த்தது
అల్లీపూర్ లో ఇంటింటికి బిజెపి
రాయికల్ మండలం అల్లీపూర్ లో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కు మద్దతుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బొగ శ్రావణి మంగళవారం ప్రచారం చేశారు. నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మండల అధ్యక్షుడు అన్నవేని వేణు, అంగడి పరమేశ్వర్, గొడ్డండ్ల రాజ గోపాల్ గౌడ్, గొడ్డండ్ల రాజ శేఖర్ గౌడ్, గొడ్డండ్ల వనిత పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி