హుజురాబాద్లో భారీగా గంజాయి పట్టివేత

83பார்த்தது
హుజురాబాద్లో భారీగా గంజాయి పట్టివేత
కరీంనగర్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో శనివారం భారీగా గంజాయి బయట పడింది. హుజూరాబాద్ బస్టాండ్లో 20కిలోల గంజాయి అమ్మడానికి ప్రయత్నించిన ఒరిస్సాకు చెందిన అర్జున్, సుభాష్ అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావొద్దని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

தொடர்புடைய செய்தி