అ'పూర్వ' సమ్మేళనం

571பார்த்தது
అ'పూర్వ' సమ్మేళనం
సరిగ్గా 25 ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు ఒక్కసారిగా అంతా ఒక వేదికపై కలవడంతో వారి భావోద్వేగాలకు అంతులేకుండా పోయింది. హుజురాబాద్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో 1988-89లో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆదివారం హుజురాబాద్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలిశారు. చాలా సంవత్సరాలుగా విడిపోయిన స్నేహితులతో పాటు వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువుల సైతం కలిసి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

தொடர்புடைய செய்தி